2022-05-09News Desk జనసేన-బిజేపిలు రైతు యాత్రలతో బిజీగాఉంటే తెలుగు దేశం పార్టీ బాదుడే బాదుడు అంటూ జగన్ సర్కారు వైఫల్యాలను జనం ముంగిటకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఎంచుకుంది. వైసిపి కూడా ఇంటింటికీ వైసిపి కార్యక్రమాన్ని నిర్వహించే సన్నాహాలు చేసుకుంటుండగా అటు ముఖ్యమంత్రికూడా రాష్ట్రం నలుచెరుగులా తిరుగుతుండటం చూస్తుంటే అప్పుడే ఏపీలో ఎన్నికల హీట్ వచ్చేసినట్టే కనిపిస్తోంది. View more
2022-05-08News Desk రాజకీయ నేతలు అప్పుడప్పుడూ నోరు జారడం సర్వసాధారణ విషయం. తడబాటులో ఏదో చెప్పబోయి.. ఇంకేదో చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. జనరంజకంగా సెటైర్లతో ప్రసంగాలు దంచేసే నేతలు కూడా ఒక్కోసారి టంగ్ స్లిప్ అవుతు దొరికి పోతుంటారు. మంత్రి రోజా కూడా అదే బాట పట్టారు. View more
2022-05-07News Desk వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా ఆది శంకరుల జయంతి ఉత్సవాన్ని శ్రీశైల దేవస్థానం ఘనంగా నిర్వహించింది. శ్రీశైలానికి సమీపంలోని పాలధార పంచధారల దగ్గరున్న శంకర మందిరంలో అర్చకులు, ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు జరిపించారు. View more
2022-05-07News Desk చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదని, అందుకే పొత్తుల వెంట పడుతున్నాడని వ్యాఖ్యానించారు. దమ్ముంటే ఏ పొత్తు లేకుండా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని మంత్రి అంబటి రాంబాబు సవాల్ చేశారు. View more
2022-05-07News Desk తెలుగుదేశం పార్టీ ఏపిలో దూకుడు ప్రదర్శించడం ఆరంభించింది. నిన్న, మొన్నటి వరకు కేడర్ని కొంత ఎలర్ట్ చేస్తూ వచ్చిన అధినాయకత్వం సిఎం జగన్ మోహన రెడ్డి వేగం చూసి తనూ ఎన్నికల సమరాంగం సిద్ధం చేసుకోవాలనుకున్నట్టు కనిపిస్తోంది. View more
2022-05-07News Desk ఎన్నికలు లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తున్నముఖ్యమంత్రి జగన్ ని చూసి అంతా ముందస్తు ఎన్నికల కోసమే అన్న ప్రచారం ఇప్పటికేతెలుగు నాట వినిపిస్తోంది. వైసిపి శ్రేణులు అంతా పచ్చ మీడియా ప్రచారం అని కొట్టిపారేస్తున్నా.. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనలు నుంచి కొంత తప్పించుకోవాలంటే కనీసం కనీసం ఆరు నెలల ముందైనా కచ్చితంగా జగన్ ముందస్తుకు వెళ్లినా ఆశ్చర్య పోనవసరం లేదంటున్నాయి వైరి పక్షాల View more
2022-05-05News Desk తాజాగా తిరుపతి వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో గుంటూరులో ఏదో జరిగిందని..వైజాగ్ లో ఏదో అయిపోయిందని..విజయవాడలో అత్యాచారం జరిగిందని..అసలు రాష్ట్రం అంతా ఏదో అయిపోయిందని ప్రచారం చేస్తున్నారని జగన్ విమర్శించారు. View more
2022-05-02News Desk పదే పదే అదే పాట. అరిగిపోయిన పాట. అదే కేంద్రం ఏపీకి డబ్బులు ఇస్తోంది. అన్ని పధకాలూ మావే. మేమే ఏపీని నడిపిస్తున్నాం. బీజేపీ నేతలు ఇదే పాట ప్రతీ చోట వరస తప్పకుండా పాడుతున్నారు. కానీ రాజకీయ లాభం ఏ మాత్రం కలగడంలేదు. అదెక్కడ అంటే... View more
2022-04-29News Desk నాటు సారా స్థావరాలపై వరుసగా మెరుపు దాడులు నిర్వహిస్తూ నాటు సారా తయారీ దారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కృష్ణా జిల్లా పోలీసులు.జిల్లాలో ఎక్కడా నాటుసారా ఆన వాళ్లు కనబడ కూడదని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా పోలీసులు నిరంతరం దాడులు నిర్వహిస్తున్నారు. View more
2022-04-29News Desk రాష్ట్రంలో ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణకు పటిష్టమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ తెలిపారు. విశాఖపట్నం,గుంటూరుల్లో ప్రారంభానికి సిద్ధంగా వేస్టు టు ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 29,30 తేదీల్లో మాస్ క్లీనింగ్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. View more
2022-04-27News Desk పారిశ్రామికవేత్తలకు అనువుగా పరిశ్రమలకు నెలవుగా,అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో విరివిగా పారిశ్రామిక భూములు విద్యుత్ , నీరు, రోడ్డు వంటి సదుపాయాలతో సకలం సిద్ధం చేశామని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి తెలిపారు. View more
2022-04-26News Desk విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) అధికారులతో ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. డిస్కం సిఎండిలు డివిజన్ స్థాయిలో పర్యటించాలని వారికి సూచనలు చేశారు.గ్రౌండ్ లెవల్ లో విద్యుత్ వినియోగం, సరఫరాపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, పని తీరును మరింత మెరుగుపరచాలని అన్నారు.రైతులకు విద్యుత్ ను ఇచ్చే ట్రాన్స్ ఫార్మర్ లు కాలిపోతే తక్షణం స్పందించాలని ఆదేశించారు. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy