2022-05-14News Desk భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మిడ్ రేంజ్ ఫోన్లు సత్తా చాటుతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు మిడ్ రేజ్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేశాయి. తాజాగా ఈ లిస్టులో మరో మోటరోలా స్మార్ట్ ఫోన్ కంపెనీ చేరింది. ఈ కంపెనీ సరికొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. View more
2022-05-14News Desk కేంద్ర ప్రభుత్వం తాజాగా సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. బ్యాంక్లో 20 లక్షలు, ఆపైన డిపాజిట్ చేసినా, విత్డ్రా చేసినా ఆధార్ లేదంటే పాన్ కార్డు నెంబర్ చెప్పాలని వెల్లడించింది. ఒక ఏడాది కాలంలో 20 లక్షలకు మించి లావాదేవీలు జరిగే అకౌంట్లకు పాన్, ఆధార్ తప్పనిసరి చేసింది. ఈ విషయానికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. View more
2022-05-13Business Desk ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ డీల్ కు తాత్కాలిక బ్రేక్ వేస్తున్నట్లు వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. View more
2022-05-13Business Desk రూపాయి విలువ బలహీన మవడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉందా..? అసలు దీన్ని కంట్రోల్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా..? అని పలువురు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఈ చర్చలోకి వెళ్లే ముందు రూపాయి విలువను కేవలం డాలర్తో మాత్రమే ఎందుకు పోలుస్తారు, View more
2022-05-13News Desk రోజు రోజుకు పడిపోతున్న రూపాయి విలువ.. దేశ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ప్రధానంగా గృహోపకరణాలు, ఆయా ఎలక్ట్రానిక్స్ ధరలపై మరింత ఎఫెక్ట్ పడనుంది. ఈ కారణంగా మరికొద్ది రోజుల్లోనే టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. View more
2022-05-13News Desk ప్రపంచంలో వింత వింత మనుషులు కనిపిస్తుంటారు. వారు చేసే కొన్ని పనులు అందరికీ ఆశ్యర్యాన్ని కలిగిస్తాయి. అయితే డబ్బు కోసం తమ ఫ్రీడాన్ని వదులుకోం అనేది సదరు వ్యక్తుల వాదన. ఏది ఏమైనా ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీలో పని చేస్తున్న ఓ కీలక ఉద్యోగి ఆఫీస్ కు రమ్మన్నందుకు ఏకంగా ఏడాదికి రూ. 6 కోట్లు వచ్చే ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశాడు. View more
2022-05-13News Desk ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ సంచలన నిర్ణయాలకు వేదిక అవుతోంది. ఎలన్ మస్క్ ఈ సంస్థను కొనుగోలు చేసిన దగ్గరి నుంచి నిత్యం ఏదో ఒక కీలక నిర్ణయం వెలువడుతూనే ఉంది. త్వరలోనే మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లనున్న నేపథ్యంలో ప్రస్తుత సీఈవో పరాగ్ అగర్వాల్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. View more
2022-05-13News Desk ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలో దుమ్మురేపుతున్న ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి బ్రాండ్లలో ఒకటిగా కొనసాగుతున్న EVTRIC మోటార్స్.. భారత్ లో సరికొత్త ఘనత సాధించింది. అతి తక్కువ కాలంలో వందకు పైగా డీలర్ షిప్ మార్క్ ను చేరుకుంది. కేవలం 6 నెలల అతి తక్కువ కాలంలోనే ఈ కంపెనీ ఈ అద్భుతాన్ని సాధించింది. View more
2022-05-13News Desk ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ వన్ ప్లస్ నుంచి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను తీసుకొస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి భారత మార్కెట్లో లాంచ్ డేట్ ను సైతం ఫిక్స్ చేసింది. View more
2022-05-13News Desk స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ మోటరోలా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే యూరప్ లో జనాలకు అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్.. తాజాగా భారత్ లోనూ అడుగు పెట్టింది. View more
2022-05-12Business Desk దేశంలో అత్యంత వేగవంతమైన హై స్పీడ్ బ్రాడ్ బాండ్ గా పేరొందిన జియో ఫైబర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తన ఉనికిని మరింత పటిష్ఠం చేసుకుంది. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy