2022-05-17News Desk కర్ణాటకలో హిజాబ్ వివాదం మరిచిపోకముందే పాఠ్యాంశం విషయంలో మరో వివాదం తెరమీదకి వచ్చింది. 10వ తరగతి విద్యార్థులకు సవరించిన పాఠ్య పుస్తకంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యవస్థాపకుడు కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ప్రసంగాన్ని చేర్చడం రాష్ట్రంలో కలకలం రేపింది. View more
2022-05-16News Desk అత్త లేని కోడలు ఉత్తమురాలు.. ఇక మామ కూడా లేకపోతే అంతకంటే హ్యాపీ మరొకటి ఉండదు.. ఇద్దరూ లేకపోతే ఇక ఈ టార్చర్లు ఉండవు బాబోయ్ అనుకునే కోడళ్లను చాలా మందినే మనం.. View more
2022-05-16News Desk ఇండియాలో టూరిజం రంగాన్ని బీజేపీ నాశనం చేస్తోందని పీపుల్స్ డెమాక్రాటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. వారణాసిలో జ్ఞానవాపి మసీదు వివాదాన్ని ప్రస్తావిస్తూ ఆమె.. మతపరంగా సమాజాన్ని భారతీయ జనతా పార్టీ చీల్చాలని చూస్తున్నదని అన్నారు. View more
2022-05-16News Desk భారతావనిలో అనేకానేక ప్రాంతాలలో అవసరార్ధం భూమిని తవ్వినప్పుడు హిందూ దేవతామూర్తుల విగ్రహాలు బైట పడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా ఇవన్నీ గతంలో దేవాలయాలపై జరిగిన దాడులలో శిధిలమై కాలగర్భంలో కలసిపోయినవే కావచ్చు. అయితే తాజాగాప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్ వారణాసిలో కాశీ విశ్వనాధ ఆలయం వద్దకూడాఅద్భుతం చేటు చేసుకుంది. View more
2022-05-16News Desk ఢిల్లీ నగరంలో అక్రమ ఆక్రమణల కూల్చివేతకు శ్రీకారం చుట్టిన బీజేపీపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. చూడబోతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 80 శాతం ఢిల్లీని కూల్చివేసేట్టు కనబడుతోందన్నారు. నగరంలోని పలు చోట్ల ప్రస్తుతం జరుగుతున్న యాంటీ యెంక్రోచ్ మెంట్ డ్రైవ్ దారుణంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. View more
2022-05-16News Desk గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ సుదీర్ఘంగా, విస్తృతంగా, విశ్లేషణాత్మకంగా మూడు రోజుల పాటు చింతనా శిబిరం విజయవంతంగా పూర్తి చేసింది. 2024 నాటి లోక్ సభ ఎన్నికల నాటికి అధికార బీజేపీకి సవాలుగా బలోపేతం కావాలని లక్ష్యంగా పెట్టుకుని పార్టీ అధినేత సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రే గట్టిగా దీక్షాబద్దులై ఈ శిబిర నిర్వహణలో అంతా తామే అయి, అన్నిటికి మార్గదర్శకం చేస్తూ మూడు ర View more
2022-05-16News Desk సూర్యుడి భగభగలతో భారత్ సెగలు కక్కుతోంది. ఉత్తర భారతాన్ని ఎండలు ఠారెత్తిస్తు న్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిని తలపిస్తుంది. సాధారణం కంటే 4-6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రివేళల్లోనూ 35 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రత ఉంటోంది. View more
2022-05-16News Desk రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మూడు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ 'చింతన్ శిబిర్' ముగిసిన అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం గుడులూ, గోపురాలూ సందర్శించారు. దుర్గార్ పూర్ లో ఆయన రాష్ట్ర (రాజస్థాన్) సీఎం అశోక్ గెహ్లాట్ తో కలిసి వాల్మీకి ఆలయాన్ని సందర్శించారు. View more
2022-05-16News Desk జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు రహస్యంగా సహకరిస్తున్న కొంతమంది యూనివర్సిటీ టీచర్లను, సిబ్బందిని విధుల నుంచి తొలగించడానికి రంగం సిద్ధమైంది. టీచింగ్ స్టాఫ్ లో ముగ్గురిని డిస్మిస్ చేయడానికి, మరో 12 మందికి షోకాజ్ నోటీసు జారీ చేయడమే గాక, ఇంకో 24 మంది ఉద్యోగులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని అబ్జర్వేషన్ లో పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. View more
2022-05-15News Desk ట్రాఫిక్ పోలీసుల్లో డే సమయంలో విధులు నిర్వహించే వారికి ఆప్షనల్ గా ఆయుధాలను ధరించే అవకాశం ఇవ్వగా.. రాత్రి సమయాల్లో డ్యూటీ చేసే వారు ఖచ్చితంగా ఆయుధాలను తమ వెంట తీసుకు వెళ్లాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. View more
2022-05-15News Desk పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కారణంగా మరో ఘోరం వెలుగు చూసింది. పేద కుటుంబాలలోని వారు కరోనా వైరస్ కారణంగా సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల ఆయా కుటుంబాల్లోని వృద్ధ మహిళలు వ్యభిచార రొంపిలోకి లాగబడుతున్నారని తెలుస్తోంది. View more
2022-05-14News Desk మిజోరం రాజధాని ఐజ్వాల్ లో తొలిసారిగా ఒక మహిళ.. కండక్టర్ గా విధులు నిర్వహించింది. 23 ఏళ్ల వాన్లాల్ సంగ్ కిమి అలియాస్ వనా మిజోరంలో తొలి మహిళా కండక్టర్ గా బాధ్యతలు చేపట్టి రికార్డు నమోదు చేసింది. ఐజ్వాల్ నగరం లోని సిటీ బస్సులో కండక్టర్ గా ఆమె విధులు నిర్వహిస్తోంది. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy