2022-05-23Entertainment Desk ఇకపై తెలుగు సినిమా చరిత్రను గురించి చెప్పుకోవాలంటే కరోనాకు ముందు వైరస్ కు తర్వాత అని చెప్పుకోవాల్సి రావడం ఖాయం. అంతగా పరిశ్రమ మీద ప్రభావం చూపించిన ఈ మహమ్మారి థియేటర్లు, షూటింగులతో మొదలుపెట్టి ఈ రంగం మీద ఆధారపడ్డ ఏ ఒక్కరిని వదల్లేదు. అయితే ఈ పరిణామం ఒకరకంగా చిన్న నిర్మాతలకు ఓ కొత్త దారి చూపించిందన్న మాట వాస్తవం. గతంలో పరిమిత బడ్జెట్ లో ఏదైనా చిత్రం తీస్తే దాన్ని విడుదల చేయడానికి ఆ ప్రొడ్యూసర్లు నాన View more
2022-05-22Business Desk ఆధునిక హంగులతో, సాంకేతిక మిత్రులతో మార్కెట్లోకి మరో కొత్త కారు రాబోతుంది. పేరుమోసిన హ్యుందాయ్ కంపెనీ హ్యుందాయ్ టక్సన్ ఎస్ యు వి పేరిట దీనిని ఆవిష్కరించనుంది. కొత్త తరానికి అన్నివిధాలా సంతృప్తినిచ్చే వాహనాన్ని భారతదేశంలో విడుదల చేయడానికి కంపెనీ సన్ సిద్ధమైంది. View more
2022-05-17News Desk కరోనా కష్టకాలంలో ఉద్యోగులను కాపాడుకునేందుకు ఇంటినుంచే పని చేసుకోవచ్చని ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు చాలా సంస్ధలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అందునా సాంకేతిక పరిజ్ఞానం తో భాసిల్లే సంస్ధలలో ఇది మరీఎక్కువగా ఉంటోంది. పోటీ ప్రపంచాన్ని తట్టుకునేందుకు వీలుగా ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్న కంపెనీలలో కార్యాలయాలకు రావడం కంటే ఇంటి నుంచి పనికే ఉద్యోగులు మొగ్గు చూపుతుండటం ఒకింత తలనొప్పిగానే మారింది. View more
2022-05-13Entertainment Desk ఇక వినోదం కోరుకునే ప్రేక్షకులకు ఓటీటీలు పరిచయమయ్యాయి. ఇప్పటివరకు బిగ్ స్క్రీన్ మీద సినిమాలు చూసి ఎంజాయ్ చేసే ఆడియన్స్.. ఓటీటీలలో స్మాల్ స్క్రీన్ పై సినిమాలు చూడటానికి అలవాటు పడిపోయారు. ఫ్యామిలీ మొత్తం సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూసే రోజులు పోయాయి. అయితే దానికి కారణం లేకపోలేదు. ఓ పక్క వైరస్ భయం అయితే మరో పక్క టికెట్ రేట్ల బాధుడు ఎక్కువయిపోయింది. ఈ సమస్యలన్నిటితో ఫ్యామిలీలు థియేటర్ల View more
2022-05-12News Desk ఆధిపత్య పాలిటిక్స్లో అమెరికా తర్వాత స్థానమే కాదు.. ఆ మాటకొస్తే ఆర్థికంగా అగ్రరాజ్యం అమెరికాపై పైచేయి సాధించిన దేశం చైనా.. ప్రపంచ దేశాలతో ద్వైపాక్షిక, వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలు నెలకొల్పుకోవడం ద్వారా అగ్రరాజ్యంపై పైచేయి సాధించిందంటారు.. అటువంటి చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ అంతు చిక్కని వ్యాధితో బాధ పడుతున్నారట.. View more
2022-05-04Lifestyle Desk డయాబెటిక్ పేషెంట్స్ విషయానికి వస్తే.. వీరు అన్ని రకాల ఫుడ్స్ను తినడానికి సాధ్యపడదు. వారిని కూడా చికెన్ డిజప్పాయింట్ అవనీయదు. వారి కోసం కూడా పసందైన రుచితో కమ్మగా తయారై కూర్చొంటుంది. అదే లెమన్ చికెన్. View more
2022-05-02News Desk ఇండియాలో వ్యాక్సిన్ విషయమై ఎవరిపైనా ఒత్తిడి తేజాలమని సుప్రీంకోర్టు ప్రకటించింది. రాజ్యాంగం లోని 21 వ అధికరణం కింద దేహ సంబంధమైన ఇంటిగ్రిటీ అన్నది వారివారి ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పై ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీపై దాఖలైన పిటిషన్ ను కోర్టు విచారించింది. View more
2022-04-27News Desk కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా కరోనా పుట్టినిల్లుగా చెప్పుకుంటున్న చైనాను మళ్లీ అతలాకుతలం చేస్తుంది. బీజింగ్ లో కరోనా మళ్లీ పెరుగుతోంది. భారత్ లోనూ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. View more
2022-03-12International Desk ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అంతమొందుతుంటే దాని పుట్టినిల్లు చైనాను మాత్రం మరోసారి బెంబేలెత్తిస్తోంది. మహమ్మారి ఆవిర్భావం నాటి రోజులను తలపిస్తోంది. జీరో కేసుల చైనా విధానానికి కరోనా సరికొత్త సవాల్ విసురుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం పౌరుల కదలికలపై కొత్త నిబంధనలు విధిస్తోంది. ఆ కొత్త వేరియంట్ అక్కడే ఉంటుందా...ప్రపంచవ్యాప్తమై...భారత్ లోనూ మరో వేవ్ తెస్తుందా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. View more
2022-03-07News Desk పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ ను జరగకుండా చూసేందుకు పశ్చిమ బెంగాల్ సర్కారు సరికొత్త నిర్ణయాలు తీసుకుంది. ఇంటర్నెట్ ను నిలిపివేయడంతో పాటు విద్యార్థులు వాష్ రూమ్ కు వెళ్లకూడదనే నిబంధన పెట్టింది. ఇవాళ్టి నుంచి 7 జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏర్పాట్లు చేసింది. 1,435 కేంద్రాల్లో మొత్తం 11 లక్షల 26 వేల 863 మంది విద్యార్థులకు పరీక్షలు. View more
2022-03-02News Desk భారత దేశానికి మకుటంగా ఉన్న ప్రాంతం కాశ్మీర్. సహజ అందాలతో అద్భుత శోభను కలిగి ఉంటుంది. చక్కటి వాతావణం.. సహజ సిద్ధమైన సౌందర్యం ఇక్కడ ప్రత్యేక. అయితే ఉగ్రమూలక అరాచకాలతో పచ్చటి ప్రాంతంలో ఎప్పుడూ నెత్తుటి చుక్కలు రాలుతూనే ఉంటాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ ను మూడు భాగాలుగా విభజించింది. View more
2022-02-11News Desk కరోనా, దాని వేరియంట్ల కట్టడికి టీకా డోసులు ఒకటి, రెండింటితో సరిపోక బూస్టర్ డోసును తెరపైకి తెచ్చారు. భారత్ సహా పలు దేశాల్లో బూస్టర్ డోసు అందిస్తున్నారు. తాజాగా అమెరికాలో నాలుగోడోసు అవసరం పై ఆలోచించవలసివస్తుందని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, అధ్యక్షుని ప్రధాన వైద్య సలహాదారు ఆంటోనీ ఫాసీ అభిప్రాయపడ్డారు. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy