2022-05-10News Desk ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఉత్తరాఖండ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. ఇక్కడ బీజేపీ విజయదుందుభి మోగించింది. అయితే బీజేపీ సీఎం అభ్యర్థి పుష్కర్ సింగ్ ధామి మాత్రం తాను పోటీ చేసిన ఖతిమా నియోజకవర్గంలో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నేత భువన్ చంద్ర కాప్రి చేతిలో ఓటమిపాలయ్యారు. View more
2022-05-08News Desk 2023లో జరిగే ఎన్నికల నాటికి సిద్ద రామయ్యని కానీ పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ను చావుదెబ్బ తీయచ్చన్నది కమలనాధుల అంచనా. ఇప్పటికే కొందరు ఢిల్లీ పెద్దలే నేరుగా రంగంలోకి దిగి సిద్దరామయ్యతో చర్చలు జరిపినట్టు ఓ గుసగుస. View more
2022-04-26News Desk తెలంగాణాలో మాదిరే తమిళనాడులోనూ గవర్నర్ కి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణాలో గవర్నర్ తమిళిసై, టీఆరెస్ ప్రభుత్వం మధ్య రోజురోజుకీ కయ్యం పెరుగుతున్నట్టే తమిళ రాష్ట్రం కూడా అదే పోకడ పోతోంది. నేషనల్ ఎంట్రెన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్.. View more
2022-03-29News Desk 'కాశ్మీర్ ఫైల్స్' చిత్రం ఆప్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఓ వైపు ఈ సినిమా అనేకమంది ప్రముఖుల నుంచి ప్రశంసలు పొందుతుండగా మరోవైపు అదే స్థాయిలో విమర్శలనూ ఎదుర్కొంటోంది. తాజాగా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీనిపై చేసిన ఓ వ్యాఖ్య.... View more
2022-03-28News Desk పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సోమవారం తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సభ ఒక విధంగా రణరంగంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఒకరికొకరు దుర్భాషలాడుకుంటూ పిడి గుద్దులతో సభను వేడెక్కించారు. View more
2022-03-17News Desk 2022 జనవరి నుంచి మార్చి వరకు రూ. 1,213 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను విక్రయించి ఎన్క్యాష్ చేసుకున్నట్లు సోమవారం లోక్సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2018లో రూ.1,000 కోట్ల విలువైన బాండ్లను విక్రయించగా, 2019లో లోక్సభ ఎన్నికల సమయంలో మొత్తం రూ.5,000 కోట్లకు పెరిగింది. View more
2022-03-17News Desk సభలో ఎలా మాట్లాడాలో తెలియదా.. సభా హక్కులను హరిస్తారా.. నేను కాబట్టి మిమ్మల్ని భరిస్తున్నాను.. పద్ధతి మార్చుకోండి.. అంటూ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలుగుదేశం సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మరణాలపై గురువారం కూడా సభ్యులు యధావిధిగా ఆందోళనకు దిగారు. View more
2022-03-16News Desk జంగారెడ్డిగూడెం సారాయి మరణాలు రణరంగాన్ని సృష్టిస్తున్నాయి. వైసీపీ- తెలుగుదేశం పార్టీల మధ్య పరస్పర పోరు ను ఒక్కసారిగా పెంచేశాయి. తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారంపై ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తడం, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేరుగా జంగారెడ్డిగూడెం గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించడం, అసెంబ్లీలో దీనికి సంబంధించి టిడిపి ఎమ్మెల్యేలు ఆందోళన చేయడం వంటివి ఈ అంశాన్ని మరింత వేడెక్కించాయి. View more
2022-03-15News Desk రాజధాని ప్రగతికి , ఆర్థిక ఆదాయానికి అడ్డంకిగా మారిన 111 జీవో ను ఎత్తివేస్తూ ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రకటించారు. View more
2022-03-15News Desk చదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లి అక్కడ యుద్ధం కారణంగా తెలంగాణా కు తిరిగివచ్చిన 740 మంది వైద్య విద్యార్థులను ప్రభుత్వం తన సొంత ఖర్చుతో చదివిస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం సభ్యులు లేవదీసిన సమస్యలపై ఆయన స్పందించారు. View more
2022-03-15News Desk సమస్యలు ప్రస్తావించడమే పాపం అన్నట్లుగా టిఆర్ఎస్ నాయకులు శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ నాయకులను అవమానిస్తున్నారని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మంగళవారం స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజగోపాల్ ను కాంట్రాక్టర్ అంటూ అవమానించడం సరి కాదన్నారు. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy