2022-05-07News Desk నేతలతో రాహుల్తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది.. ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది.. విద్యార్థులతో మాట్లాడితే తప్పేమిటి.. మీరు చేసిన నేరం ఏమిటి.. అంటూ చంచల్ గుడా జైలులో రాహుల్ గాంధీ ఎన్ ఎస్ యు ఐ నాయకులను, విద్యార్థులను పరామర్శించారు. View more
2022-05-07News Desk మంత్రి కేటీఆర్ఇక్కడి నాయకులు పిలిస్తే వస్తరు.. వాళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతారు.. హైదరాబాద్ ల దమ్ బిర్యాని తింటారు.. వచ్చిన దారిల పోతరు.. అలాంటి వాళ్ళను పట్టించుకోవద్దు.. అభివృద్ధిపైనే మన దృష్టి పెడతాం.. అంటూ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలకు చురకలు వేశారు వరంగల్ జిల్లా పరకాలలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు ను శనివారం ఆయన ప్రారంభించారు. View more
2022-05-07News Desk మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చిన భిక్ష కాదు.. తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన పోరాట దీక్ష.. మీ మెడలు వంచి తెలంగాణ సాధించాం.. రాష్ట్రానికి విముక్తి కల్పించాం.. అంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. వరంగల్ లో జరిగిన రాహుల్ గాంధీ బహిరంగ సభలో టిఆర్ఎస్ పై చేసిన విమర్శలను ఆయన ఖండించారు. View more
2022-05-07News Desk ఈ హత్య చాలా హేయమైనదని, మేజర్లైన ఆడ, మగ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, మాతాలు వేరైనంత మాత్రన ఇలా చంపటం తగదని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.... View more
2022-05-07News Desk మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని తల్లులను అభినందించే ఉద్దేశంతోనే ఈ కానుకను అందిస్తున్నట్టు చెప్పారు. ఈ ఆఫర్ ఆదివారం ఒక్క రోజు మాత్రమేనని, చంటిపిల్లల తల్లులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఐదు సంవత్సరాల పిల్లలతో ప్రయాణించే తల్లులకు టికెట్ ఫ్రీ అంటే మిగతా తల్లులకు కూడా ఇచ్చి ఉంటే ఇంకా బావుండేది అని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మిగతా వారు కూడా తల్లులు పిల్లలే కదా అని View more
2022-05-06News Desk వరిధాన్యం విషయంలో అన్నదాతలు కష్టాలకు-నష్టాలకు గురి కావడానికి ప్రభుత్వానిదే బాధ్యత. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ వరి రైతులకు పరిహారం చెల్లించాల్సిందే.. అంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆయన ఏమంటున్నారంటే... View more
2022-05-04News Desk ధాన్యం కొనుగోళ్ళపై ఆరోపణలు నిరాధారమని దానిపై శ్వేత పత్రం విడుదల చేశారు రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి గంగుల కమలాకర్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరి పండక పోవడం, ధాన్యం పండించే రాష్ట్రాలైన తెలంగాణ, పంజాబ్, ఓడిషా, చత్తీస్ఘడ్, ఆంద్రప్రదేశ్ వంటి చోట్ల బీజేపీ అధికారంలో లేకపోవడం వల్లనే ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. View more