How Hyderabad is overtaking Bengaluru in terms of IT Sector : బెంగళూరు vs హైదరాబాద్ ఐటీ ఫుల్ కేస్ స్టడీ ఐటీ శాఖా మంత్రి KTR గత రెండేళ్లలో ఐటీ ఉద్యోగాల్లో తెలంగాణ వేగం బెంగళూరుని దాటేసి ముందుకు వెళ్ళిందని అన్నారు. ఇండియాలోని మొత్తం ఐటీ ఉద్యోగాలలో 44 శాతం తెలంగాణ వాళ్ళే ఐటీ ఉద్యోగాలలో రాణిస్తున్నారని వెల్లడించారు. ముఖ్యంగా మన తెలంగాణలో ఐటీ పరిశ్రమలోగాను …
Read More »తాజా వార్తలు
How did Hyderabad become an IT hub? : బిర్యాని హబ్ లా ఉండే హైదరాబాద్ ఐటీ హబ్ ఎలా అయ్యింది..
How did Hyderabad become an IT hub? : బిర్యాని హబ్ లా ఉండే హైదరాబాద్ ఐటీ హబ్ ఎలా అయ్యింది.. బిర్యాని హబ్ లా ఉండే హైదరాబాద్ ఐటీ హబ్ ఎలా అయ్యింది..హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు ఏ సంఖ్యలో ఉన్నారో తెలుసా..భాగ్యనగరం సౌభాగ్యంగా అవ్వడానికి ఐటీ పాత్ర ఎంత.. హైదరాబాద్ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది ఘుమ ఘుమలాడే బిర్యాని, భాగ్యనగరంలో ప్లేస్ ఏదైనా సరే …
Read More »Has medicine become expensive in India? : భారతదేశంలో వైద్యం ఖరీదు అయ్యిందా?
Has medicine become expensive in India? : భారతదేశంలో వైద్యం ఖరీదు అయ్యిందా? భారతదేశంలో వైద్యం ఖరీదు అయ్యిందా..కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం సంపన్నులకేనా.. సంక్షేమ పధకాలు లేని మధ్యతరగతి వారి సంగతేంటి..మంచి వైద్యం అందే మార్గం ఇదే.. మనిషి జీవనానికి అత్యంత అవసరమైన వాటిలో కూడు గూడు నీడ అనే వాటిని అత్యంత ప్రధానమైనవిగా చెబుతారు, కానీ ఆ మూడిటి తో పాటు వైద్యం అనే పదాన్ని కూడా …
Read More »How Temples are making India Rich? : దేవాలయాలు భారతదేశాన్ని ఎలా సంపన్నం చేస్తున్నాయి?
HOW TEMPLES ARE MAKING INDIA RICH? : దేవాలయాలు భారతదేశాన్ని ఎలా సంపన్నం చేస్తున్నాయి? భారతదేశం ఎన్నో దేవాలయాలకు నిలయం. ఎన్నో మతాలకతీతంగా మన దేశంలో 500,000 దేవాలయాలు ఉన్నాయి. చారిత్రాత్మకంగా ఈ దేవాలయాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. మన భారత దేశంలో ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకంగా భావించే దేవాలయాలు ఉన్నాయి. వీటిని దర్శించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు వస్తారు. యాత్రికులు ఇచ్చే విరాళాలు, బంగారం వెండి ఇతర రూపాలలో …
Read More »Fake Police In Telangana: తెలంగాణాలో రెచ్చిపోతున్న నకిలీ పోలీసులు..పోలీసుల వేషంలో కోట్లు దోపిడీ.
Fake Police : తెలంగాణాలో రెచ్చిపోతున్న నకిలీ పోలీసులు..హవాలా వ్యాపారులే టార్గెట్..పోలీసుల వేషంలో కోట్ల దోపిడీ. తెలంగాణా రాష్ట్రం లో ఎన్నికల హడావుడి నెలకొంది. మరి ఎన్నికలు వస్తున్నాయంటే నోట్ల కట్టలు, మందు సీసాలు వేరే లెవెల్ లో పంపిణి చేయడం షరా మామూలే. ఎన్నికల కమిషన్ ఎంత కట్టడి చేసినా ఎదో ఒక రకంగా వీటి అక్రమ రవాణాను కొనసాగిస్తూనే ఉంటారు. అయితే వీరి ఆట కట్టించేందుకు రాష్ట్ర …
Read More »Boys Drown In Lake : కృష్ణా జిల్లా లో ఓ ఘటన చోటు చేసుకుంది..ఫోటోల సరదాకు ఇద్దరు విద్యార్థులు బలి.
Boys Drown In Lake : కృష్ణా జిల్లా లో హృదయవిధారక ఘటన..ఫోటోల సరదాకు ఇద్దరు విద్యార్థులు బలి.. కృష్ణా జిల్లా లో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫోటోల సరదా ఇద్దరు స్నేహితుల ప్రాణాలను బలితీసుకుంది. టీనేజ్ లో ఉన్న ఆ ఇద్దరు విద్యార్థుల మృతితో వారి స్వగ్రామాలలో విషాదఛాయలు అలముకున్నాయి. విజయవాడ నగరం పటమటకు చెందిన ఎన్ శశివర్ధన్ జి, అంకిత్ ఒకే పాఠశాలలో చదువుకుంటున్నారు. శశివర్ధన్ …
Read More »KTR : ఓల్డ్ సిటీలో మంత్రి కేటీఆర్ హల్చల్..సడన్ గా హోటల్ లోకి ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్.
KTR : ఓల్డ్ సిటీలో మంత్రి కేటీఆర్ హల్చల్..సడన్ గా హోటల్ లోకి ఎంట్రీ ఇచ్చిన కేటీఆర్. ప్రస్తుతం నడుస్తోంది శీతాకాలమే అయినా తెలంగాణ రాష్ట్రంలో ఎలెక్షన్ పాలిటిక్స్ మాత్రం సమ్మర్ హీట్ ను తలపిస్తున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి, ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. వీటితో పాటు ఆయా పార్టీల నేతలు నియోజకవర్గాల్లో ప్రణాలికను రూపొందించుకుని మరీ సుడిగాలి పర్యటలు చేస్తున్నారు. సభలు సమావేశాలు నిర్వహిస్తూ …
Read More »MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. చికిత్స అందిస్తున్న వైద్యులు..కవితకు ఏమైందంటే.?
MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. చికిత్స అందించిన వైద్యులు..కవితకు ఏమైందంటే.. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ప్రచార పర్వాన్ని మరింత జోరుగా కొనసాగిస్తున్నాయి. అధికార భారతీయ రాష్ట్ర సమితి, ప్రతిపక్షం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలోని ముఖ్య నేతలు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎలా గైన అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీ లు ప్రయత్నిస్తుంటే. ఈ …
Read More »Liquor Price hiked: ఏపీ లో మందు బాబులకు చేదు వార్తా..రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు.
Liquor Price hiked: ఏపీ లో మందు బాబులకు చేదు వార్తా..రాష్ట్రంలో పెరిగిన మద్యం ధరలు..ఏయే బ్రాండ్లపై ఎంతెంత పెరిగిందంటే.. ఆంధ్ర ప్రదేశ్ లో మందబాబులకు బీరు కన్నా కటిక చేదు వార్త వినిపించింది జగన్ సర్కారు. ఏపీ లో మద్యం ధరల్ని పెంచాలని నిర్ణయం తీసుకుంది వైసీపీ ప్రభుత్వం. రాష్ట్రంలో ఇప్పటి వరకు వివిధ మద్యం బ్రాండ్లపై వాటి ఎమ్మార్పీ ఆధారంగా ఫిక్స్డ్ కాంపొనెంట్ రూపంలో అదనపు రిటైల్ …
Read More »ICC World Cup 2023: భారత క్రికెట్ జట్టుకు మద్దతుగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంను సందర్శించిన ప్రధాని
World Cup Final Match : 19వ తేదీన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్..మ్యాచ్ వీక్షించనున్న మోదీ.. వన్డే ప్రపంచ కప్ పోటీల్లో ఇప్పటి వరకు భారత్ అద్భుతమైన ఆట తీరు కనబరిచింది. ఓటమి అనే మాట లేకుండా విజయ కేతనం ఎగురవేస్తూ వచ్చింది. కాగా ఈ వన్డే ప్రపంచ కప్ చివరి అంకానికి చేసుకుంది. నవంబర్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ …
Read More »