Protem Speaker Akbaruddin: ఒవైసి ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసారు..

Akbaruddin Owaisi sworn in as Protem Speaker.

Protem Speaker Akbaruddin: అక్బరుద్దీన్ ఒవైసి ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేసారు..

బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి తిరస్కారం!ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి కొత్త ప్రొటెం స్పీకర్ గా ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసారు.

ఏఐఎంఐఎం శాసనసభ సభ్యుడు ప్రొటెం స్పీకర్ కావడం ఇది మరోసారి! అంతకుముందు 2018లో అప్పటి చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఈ బాధ్యతని నిర్వర్తించాడు.

ఆరో ఎన్నికల గెలుపు కోసం చాంద్రాయణగుట్ట నుంచి గెలిచిన ఒవైసి, సభ అంతా పూర్తయ్యే వరకు ప్రొటెం స్పీకర్ గా ఉంటారు.గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమక్షంలో శనివారం ఉదయం 8 గంటల 30 నిముషాలకు ఒవైసి ప్రమాణస్వీకారం చేసారు.

ఎమ్మెల్యేలందరు ప్రమాణస్వీకారం అయిపోయిన తర్వాత పూర్తిస్థాయి స్పీకర్ ని ఎన్నుకునే తేదీని నిర్ణయిస్తారు.అక్బరుద్దీన్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఎమ్మెల్యే గా ఎన్నికైన రాజా సింగ్ తన వ్యతిరేకతని తెలియజేసారు.

అయన మరియు ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం లో AIMIM శాసన సభ సభ్యుడు అధ్యక్షత వహించే కార్యక్రమంలో పాల్గొననని అన్నారు.ఒక వీడియో ద్వారా రాజా సింగ్ ” దురదృష్టకరం ” అని అన్నారు.

గెలుపు అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినతరుబాట కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందని అన్నారు.AIMIM, బీజేపీ, బిఅరెస్ ఒక్కటి కానీ ఎవరితో సీఎం ఎలా ఉన్నారో తెలంగాణాలో ఉన్న ప్రజలకి తెలుసనీ అలాంటి వ్యక్తి ముందు ప్రమాణం చేయమని, బహిష్కరిస్తామని అన్నారు..

Leave a Comment