Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి సంధర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు.

Devotees flock to temples on the occasion of Vaikuntha Ekadashi.

Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి సంధర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు.

ఈ రోజు ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే మూడవ ఏకాదశి.ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు ఆలయం ముందు బారులు తీరారు.

ఈ వైకుంఠ ఏకాదశి తెలుగు రాష్టాలలో చాలా ముఖ్యమైనది.నేటి నుంచి తిరుమలలో పది రోజుల పాటు వైకుంఠ దర్శనం ఉంటుంది. ఈ వైకుంఠ ద్వార దర్శనానికి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.

తిరుమలలోని స్వామివారి ఆలయంలో ఉదయం ఒంటిగంట నలబై నిముషాల నుంచే భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.

ఆ సమయంలో కూడా భక్తులతో కంపార్ట్మెంట్ లు నిండిపోయాయి.ఇక తెలుగు రాష్ట్రాలలో అయితే, అన్నీ వైష్ణో దేవాలయాలలో భక్తులు కిక్కిరిసిపోయారు.

VIP దర్శనాలు :

వైకుంఠ ద్వార దర్శనం కోసం చాలా మంది VIP లు తిరుమలని దర్శించుకుంటున్నారు.
వారిలో న్యాయమూర్తులు.

  • హై కోర్టు జస్టిస్ రవీంద్ర బాబు
    జస్టిస్ హిమ కోహ్లీ
    జస్టిస్ ఎస్. ఎల్ భట్టి
    జస్టిస్ శ్యామ్ సుందర్
    జస్టిస్ తారల రాజశేఖర్
  • కర్ణాటక గవర్నర్ – ధావర్ చంద్ గాహ్లాట్

రాజకీయ నాయకులు :

  • పెద్ది రెడ్డి
  • నారాయణ స్వామి
  • ఉష శ్రీ చరణ్
  • మెరుగు నాగర్జున
  • అంబటి రాంబాబు
  • కారుమూరి
  • గుడివాడ అమర్ నాథ్
  • రోజా
  • ప్రభాకర్ రెడ్డి
  • రఘురామ కృష్ణంరాజు
  • రమేష్
  • అచ్చెన్నాయుడు

డిప్యూటీ స్పీకర్ :

  • వీరభద్ర స్వామి

Leave a Comment