CP Radhakrishnan appointed as governor of Telangana: ఇటీవల తెలంగాణా తమిళ సై రాజీనామా చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే. అంతే కాదు ఈమె పుదుచ్చేరి గవర్నర్ గా కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు ఆమె రాజీనామా చెయ్యడం తో ఇప్పుడు గగర్నర్ పదవి ఖాళి గా ఉండడం జరిగింది. ఇప్పుడు ఆ స్దానం లో జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాధాకృష్ణన్ నియామకం అననతరం తెలంగాణకు తమిళనాడు చెందిన వ్యక్తి గవర్నర్ గా వచ్చిన మూడో వ్యక్తి గా చెప్పవచ్చు.