![Prajavanikai Prajabhavan..people lined up in front.](https://6tvnews.com/wp-content/uploads/2023/12/Add-a-heading-2023-12-15T131214.236-1024x576.jpg)
Prajavanikai Prajabhavan: ప్రజావాణికై ప్రజాభవన్ ముందు బారులు తీరిన ప్రజలు.
తెలంగాణాలో నూతన ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
వారంలో మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహణ జరుగుతోంది.
దీంతో ఈ మంగళ, శుక్రవారాల్లో జ్యోతిరావు పులే ప్రజాభావన్ కి ప్రజలు పోటెత్తారు.
రెండవసారి ఈ శుక్రవారం రోజున ప్రజావాణి నిర్వహణ ఉంది. దానికోసం ఉదయం 5 గంటల నుంచి ప్రజలు ప్రజాభవన్ ముందు లైన్ కట్టారు.
ఉదయం తొమ్మిదికల్లా ఈ లైన్ పొడవు 2 కిలోమీటర్లకి పెరిగిపోయింది.