President Murmu visited Hyderabad: హైదరాబాద్ ను సందర్శించిన రాష్ట్రపతి ముర్ము.

President Murmu visited Hyderabad.

President Murmu visited Hyderabad: హైదరాబాద్ ను సందర్శించిన రాష్ట్రపతి ముర్ము.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లిలోని చేనేత కార్మికులను కలిసేందుకు భూదాన్ పోచంపల్లిని సందర్శించారు. చేనేత కార్మికులను కలిసిన తర్వాత ఆమెకి ఎంతో సంతృప్తి కలిగిందని అన్నారు.

ఈ పోచంపల్లి పర్యటనలో భాగంగా ఆమె చేనేత మగ్గాలను, టై అండ్‌ డై ఇక్కత్‌ పట్టు చీరల తయారీని గమనించారు. ఆ తర్వాత సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది మూర్ము

మాట్లాడుతూ చేనేత రంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.ఆమె శీతాకాలం విడిదిలో భాగంగా హైదరాబాద్ సందర్శించారు. ఆమె వెళ్ళిన ప్రదేశాలివే

Acharya Vinobha Bhave Bhavan:

బేగంపేట విమానాశ్రయంలో దిగిన రాష్ట్రపతి ముందుగా వినోభా భావే భవన్ ని సందర్శించారు.
అక్కడ ఆమె భూధాన ఉద్యమకారులైన వినోభా భావే, వేదిరె రామచంద్ర రెడ్డి చిత్ర పాటలకు నివాళులు అర్పించారు.

ఆ తరువాత వినోభా భావే భవనం లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబీషన్ ని సందర్శించి అక్కడ పోచంపల్లి టై అండ్ డై, ఇక్కఠ చీరలను పరిశీలించారు.

వినోభా భావే భవన్ లోని స్టాల్స్:

  • పోచంపల్లి ఇక్కత్
  • పుట్టపాక తెలియ రుమాళ్ళు
  • ముచ్చపేట చీరలు
  • నారాయణపేట చీరలు
  • గద్వాల చీరలు
  • సిద్దిపేట గొల్లభామ చీరలు
  • చేనేత స్టాల్లు

వీటన్నింటిని రాష్ట్రపతి ముర్ము గమనించి, వారి సమస్యల గురించి పరిశీలించి వారికి వారి అభ్యర్థనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
చేనేత వృత్తహులను కపడుకోవాలని, అవి వృత్తులు మాత్రమే కాదు కళలు అని అన్నారు.

Leave a Comment