Special trains to Sabari: శబరికి ప్రత్యేక రైళ్లు..చెన్నై సెంట్రల్ మరియు కొట్టాయం లో వందేభారత్..

Special trains to Sabari..Vandebharat in Chennai Central and Kottayam..

Special trains to Sabari: శబరికి ప్రత్యేక రైళ్లు..చెన్నై సెంట్రల్ మరియు కొట్టాయం లో వందేభారత్..

శబరిమల సీజన్ లో భక్తుల రద్దీ సమస్యల నివారణకు కాచిగుడా మరియు కొల్లం స్పెషల్ ఫేర్ రైలు.చెన్నై సెంట్రల్ మరియు కొట్టాయం మధ్య వందే భారత్ ప్రత్యేక రైలు.

రైలు నెంబర్ 06151 MGR చెన్నై సెంట్రల్ నుంచి కొట్టాయంకి వెళ్ళే ప్రత్యేక వందే భారత్ రైలు 15,17,22, 24 తేదీలలో ఉదయం 04:30 గంటలకు బయలు దేరి, సాయంత్రం 04:15 గంటల వరకు కొట్టాయంకి చేరుకుంటుంది.

వందే భారత్ రైళ్లు ప్రారంభించిన తరువాత విమానఛార్జీలు 30 శాతం తగ్గాయి.

మొదటిసారి ముంబై నుంచి ప్రారంభమయ్యే వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఎక్కువ మంది ప్రయణికులు ప్రయాణించినట్టు సమాచారం.

శబరిమల కొండ పుణ్యక్షేత్రంలో గత కొన్ని రోజులుగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. అందువల్ల దర్శనం చేసుకునేందుకు జరిగే అంతరాయలను నివారించేందుకు ఈ ప్రత్యేక రైళ్లు.

Leave a Comment