2022-05-06News Desk దేశీయ దిగ్గజ ఆటో మోబైల్ కంపెనీ టాటా మోటార్స్ సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో అద్బుతమైన వాహనాలను జనాలకు పరిచయం చేసిన కంపెనీ.. తాజాగా ఎలక్ట్రిక్ కార్గో వెహికల్స్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. View more
2022-05-06News Desk ఇండియన్ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. అదిరిపోయే ఫ్లాన్లను తీసుకొచ్చింది. తాజాగా ప్లాన్లతో డిస్నీ+హాట్ స్టార్ ను ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తుంది. ఒకటి. రెండు కాదు.. మూడు నెలల పాటు ఫ్రీగా చూడొచ్చంటుంది జియో కంపెనీ. View more
2022-05-06Business Desk ప్రభుత్తం ఇప్పటికే స్పెక్ట్రం అమ్మకాల పనిలో బిజీగా ఉంది. అన్ని అనకున్నట్లు జరిగితే వచ్చే జూన్ లో స్పెక్ట్రం వేలం నిర్వహించడం ఖాయమే. ఈ నేపథ్యంలో 5జి ని అందించడంపై ట్రాయ్ వినూత్న ఆలోచన చేసింది. View more
2022-05-06News Desk మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టెస్లా చీఫ్ మస్క్ ఇప్పుడు ట్విట్టర్ తాత్కాలిక సీఈవోగా బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నారు. View more
2022-05-06News Desk ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ.. ప్రతి ఏడాది తన కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తుంది. సెప్టెంబర్ రెండో వారంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఐఫోన్-14ను అధికారికంగా లాంఛ్ చేయాలని భావించింది. కానీ.. View more
2022-05-06News Desk అందరూ ఊహించినట్టుగానే ఎల్ఐసీ ఐపీఓకి మంచి స్పందన లభిస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా ఎల్ఐసీ ఐపీఓ రికార్డు సృష్టించడం ఖాయం అయిపోయింది. View more
2022-05-06News Desk స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ మోటోరోలా నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది. యూరప్లోని పరిమిత మార్కెటల్లోనే ఈ స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. మోటో ఈ32 పేరుతో కొత్త ఫోన్ను కంపెనీ రిలీజ్ చేసింది. View more
2022-05-06News Desk స్మార్ట్ ఫోన్ల దిగ్గజ కంపెనీ వన్ ప్లస్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. మంచి డిజైన్, స్టైలిష్ లుక్ తో మెరిసిపోయే ఫోన్ ను జనాల ముందుకు తీసుకురాబోతుంది. OnePlus 10R పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. View more
2022-05-05News Desk హైదరాబాద్ మెట్రో. హైదరాబాద్ వాసులకు ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థను అందిస్తున్న సంస్థ. మెరుగైన సేవలతో ఆహ్లాదకర జర్నీని ప్రెజెంట్ చేస్తుంది. తాజాగా హైదరాబాద్ మెట్రో సరికొత్త మాల్ ను ప్రారంభించింది. View more
2022-05-05Business Desk దేశంలోనే తొలి ప్రైవేట్, పబ్లిక్ పార్ట్నర్ షిప్ లో ప్రారంభమైన హైదరాబాద్ ఏయిర్పోర్ట్.. 2008 నుంచి కార్యకలపాలు కొనసాగిస్తోంది. ప్రారంభంలో ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికులు ఈ ఏయిర్ పోర్టు నుంచి కార్యకలపాలు జరుపగా.. ప్రస్తుతానికి అది 2.2 కోట్ల మందికి చేరింది. View more
2022-05-04News Desk బైకుల ధర ఎంత అనేది పక్కన పెడితే వాహనానికి బీమా చేయడం చాలా కీలకం. ద్విచక్ర వాహనానికి ఇన్స్యూరెన్స్ చేసేటప్పుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy