Breaking News

A Girl protesting to modi in telangana : వర్గీకరణ వద్దంటూ మోడీ సభలో నిరసన

Add a heading 60 A Girl protesting to modi in telangana : వర్గీకరణ వద్దంటూ మోడీ సభలో నిరసన

A Girl protesting to modi in telangana : వర్గీకరణ వద్దంటూ మోడీ సభలో నిరసన

మాదిగల విశ్వరూపం వద్ద ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో ఓ యువతి విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత కులం పేరుతో ఉద్యమించారని, రోజుకో హత్యలు జరుగుతున్నా కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఒక్క మతాన్ని మాత్రమే ఎందుకు ప్రచారం చేశారంటూ యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది.

కరెంటు స్తంభం ఎక్కుతున్న యువతిని చూసిన మోదీ.. వెంటనే తన ప్రసంగాన్ని ఆపేసి.. ఆ యువతిని విద్యుత్ స్తంభం ఎక్కాల్సిందిగా ఆదేశించారు. నీ కోసమే వచ్చానని, నీ బాధ తప్పకుండా వింటానని యువతికి చెప్పాడు. కరెంటు స్తంభం ఎక్కితే కరెంట్ షాక్ తగులుతుందని కిందకు రావాలని కోరారు. కానీ, యువతి ససేమిరా అనడంతో పోలీసులు బాలికను కిందికి దింపారు. యువతి నిరసన సమావేశంలో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *